నా జాతిరత్నాలు – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక...
నిజామాబాద్ లో గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు పుష్కరఘాట్ వద్ద గోదావరిలో పుణ్యస్నానాల కోసం వెళ్లిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. ముందుగా స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో...
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ...
ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ, జనసేన, బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కొనసాగింపుపై చర్చించడంతో పాటుగా, సూచనలు తీసుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం...
నటి ఆలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు. "అందరికీ హలో, నాకు కరోనా పాజిటివ్...
తెలంగాణలో కొత్తగా 965 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గతకొన్నిరోజులుగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 965 కేసులు నమోదవడంతో ఏప్రిల్ 1, గురువారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741...
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: ఏప్రిల్ 8 న పోలింగ్, 10 న కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. 526 జెడ్పీటీసీ స్థానాలకు, 7231 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు గురువారం నాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. కాగా గత...
ఏపీలో కరోనా : కొత్తగా 1271 పాజిటివ్ కేసులు, 464 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 31,809 కరోనా పరీక్షలు నిర్వహించగా...
మార్చిలో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అధికం
దేశంలో మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. మార్చి నెలలో మొత్తం రూ.1,23,902 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని, గత జనవరి నెలలో వసూలైన రూ.1,19,847...
ఏప్రిల్ నెలలో అన్ని రోజుల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం
దేశవ్యాప్తంగా నేటి నుంచి (ఏప్రిల్ 1, గురువారం) 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ను మరింత...















































