ఖమ్మంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం, ఐటీ హబ్-2 శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు,...
మ్యాంగో డ్రై ఫ్రూట్ కస్టర్డ్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రకటించారు. ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా టీడీపీ...
పూణేలో 7 రోజులు పాటు 12 గంటల నైట్ కర్ఫ్యూ, బార్లు, రెస్టారెంట్లు మూసివేత
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ముఖ్యంగా పూణే, ముంబయి, థానే, నాగ్ పూర్ వంటి నగరాల్లో పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం పూణే నగరంలో...
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరణ
ఏపీలో ఏప్రిల్ 8 న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం నాడు మంగళగిరిలో టీడీపీ...
తెలుగు ద్వారా తమిళం సులభంగా నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
కొత్త కరోనా కేసుల్లో 81 శాతం 8 రాష్ట్రాలలోనే, రికవరీ రేటు 93.68 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ వంటి...
నాలుగో వేవ్ తో పెరుగుతున్న కరోనా కేసులు, మరోసారి లాక్డౌన్ ఆలోచన లేదు
ఢిల్లీలో మరోసారి లాక్డౌన్ విధించే ఆలోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా ఢిల్లీలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్, ఉన్నతాధికారులతో కరోనా పరిస్థితిపై...
ఆస్పత్రిలో చేరిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్
దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు మార్చి 27 వ తేదీన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన ఆరురోజుల అనంతరం...
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సత్కరించిన మంత్రి కేటీఆర్
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్ కింద దేశంలోనే అత్యుత్తమ స్థానిక సంస్థలుగా 12 పురస్కారాలు రాష్ట్రానికి రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల మంత్రి...















































