కరోనా విజృంభణ: ఒకేరోజులో 43183 పాజిటివ్ కేసులు, 249 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. గురువారం కూడా కొత్తగా 43,183 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 28,56,163 కి చేరింది....
కరోనా వైరస్ వల్ల మరణాలు జరగకుండా చూద్దాం, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టర్శరీ కేర్ హాస్పిటల్స్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో...
క్రీస్తు మానవాళికి ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్ ఫ్రైడే సందర్భంగా పున:శ్చరణ చేసుకోవాలి
ఏసు క్రీస్తు సిలువ వేయబడిన రోజు జ్ఞాపకార్ధం క్రైస్తవ సోదరులు పాటించే “గుడ్ ఫ్రైడే" సందర్భంగా జీసస్ బోధనలలోని మానవీయ తత్వాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. క్రీస్తు మానవాళికి ఇచ్చిన...
దేశంలో మళ్ళీ 6 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.89 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 72,330 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,21,655 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచిన 9 తెలంగాణ గ్రామాలు
ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారాలలో మరోసారి తెలంగాణకు అవార్డుల పంట పండింది. మూడు కేటగిరీలలో మొత్తం 12 అవార్డులు వచ్చాయి. దేశంలోనే...
వాలంటీర్లకు శుభవార్త అందించిన ఏపీ ప్రభుత్వం, ఉగాది రోజున సత్కారం
రాష్ట్రంలో వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా 3 కేటగిరీల్లో అవార్డులు, నగదు పురస్కారాలు అందజేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగాది రోజున...
రెండోదశ అసెంబ్లీ ఎన్నికలు: బెంగాల్ లో 80.43, అస్సాంలో 74.79 శాతం పోలింగ్
పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు వరకు పశ్చిమబెంగాల్ లో 80.43 శాతం, అస్సాంలో 74.79 శాతం పోలింగ్ నమోదైనట్టు...
రజనీకాంత్ కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
అభిమానుల ఆరాధ్య నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఇచ్చే ఈ అత్యున్నత పురస్కారానికి...
30 ప్రశ్నలకు అనసూయ భరద్వాజ్ చెప్పిన సమాధానాలివే …
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రియేటివ్, కుకింగ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పలు విషయాలకు...
పాన్ కార్డు-ఆధార్ నెంబర్ లింక్ చేసే గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మరోసారి పొడిగిస్తూ నిర్ణయం...















































