దేశంలో 795 కి చేరిన కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రయాణాల నేపథ్యంలో ఈ కొత్తరకాల కరోనా వైరస్ లు ఇతర దేశాల్లోకి లోకి కూడా వ్యాప్తి చెందుతున్నాయి....
ఏపీలో కొత్తగా 492 కరోనా పాజిటివ్ కేసులు, 256 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 23, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,94,536 కు చేరుకుంది. సోమవారం 9AM నుంచి...
మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి కూడా కరోనా...
ఒకే కార్పొరేషన్ గా మారిన తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను ఒకే కార్పొరేషన్గా మారుస్తూ మంగళవారం నాడు ఏపీ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి మున్సిపాలిటీ...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక నిర్ణయం, ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్టు...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష–2020 ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్ (మెయిన్)-2020 ఫలితాలను మార్చి 23, మంగళవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షలను జనవరి 8, 2021 నుంచి జనవరి...
కరోనాతో ఒక్కరోజే 132 మంది మృతి, మరో 28699 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 23, మంగళవారం ఒక్కరోజే 28699 కరోనా కేసులు, 132...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటినుండి విద్యాసంస్థలు మూసివేత
రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (మార్చి 24, బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు...
దేశంలో 3,45,377 కు చేరిన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.67 శాతం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,16,86,796 కు చేరుకుంది. కరోనాతో మరో 199 మంది...
తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు ప్రారంభమైన నామినేషన్ల పక్రియ
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు చోట్ల...














































