కరోనా వ్యాక్సినేషన్: తెలంగాణలో మార్చి 5 వరకు 5,35,472 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు (కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి 59 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది....
హీరో నితిన్, హీరోయిన్ ప్రియా వారియర్ తో యాంకర్ రవి స్పెషల్ ఎపిసోడ్
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక్కడ 'LOL,...
వార్డు వాలంటీర్లు మొబైల్ ఫోన్లు అప్పగించాలి, హైకోర్టు ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లను మున్సిపల్ ఎన్నికల అధికారులకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై డివిజన్ బెంచ్...
తెలంగాణలో కొత్తగా 170 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 5, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,99,742 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.30 కి పెంపు, తాత్కాలికమేనన్న రైల్వే శాఖ
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫాంలపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
జులై నెలలో టీఎస్ పీజీఈసెట్-2021 నిర్వహణ, షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంఈ/ఎంటెక్, ఎంఫార్మసీ/ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్-2021) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం నాడు విడుదల...
ఏపీలో 24 గంటల్లో 51660 కరోనా పరీక్షలు నిర్వహించగా 124 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,441 కు చేరుకుంది. గత 24 గంటల్లో 51,660 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 124...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 291 మందితో టీఎంసీ జాబితా, నందిగ్రామ్ నుండి దీదీ పోటీ
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తృణమూల్...
ఉద్యోగాల కల్పనపై బీజేపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-నల్గొండ-ఖమ్మం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్-నల్గొండ- ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్...
కరోనా తీవ్రత : 24 గంటల్లో 10216 పాజిటివ్ కేసులు, 53 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి 5, శుక్రవారం నాడు కూడా 10,216 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. దీంతో...













































