ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్: రెండోరోజు భారత్ 294-7, రిషభ్ పంత్ సెంచరీ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వికెట్కీపర్ బ్యాట్స్మన్ రిషభ్...
సీసీఎంబీ సీరో సర్వే: హైదరాబాద్ లో 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు
హైదరాబాద్ నగరంలో సగానికి పైగా జనాభా కరోనా వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీలు కలిగిఉన్నట్టు సర్వేలో తేలింది. నగరంలో సుమారు 9,000 నమూనాలను అధ్యయనం చేయగా 54 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : ఒకేరోజులోదాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ పంపిణీ
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 60 ఏళ్లు పైబడినవారికి మరియు దీర్ఘకాలికవ్యాధులు(కొమొర్బిడిటీ)తో బాధపడుతున్న 45 నుంచి...
దేశంలో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 1000 కంటే తక్కువగానే యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 16,838 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,73,761 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 113 మంది...
మహిళా దినోత్సవం సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం జగన్
మార్చి 8 న మహిళా దినోత్సవంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం నాడు క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ పోషణ పథకం, మహిళా...
మెమరీ పవర్ పెంచేందుకు దోహదపడే టాప్ 5 పుడ్స్ వివరాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఏపీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక...
తెలంగాణలో కొత్తగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 166 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో గురువారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,99,572 కి చేరింది. అలాగే...
హైదరాబాద్ నగరంలోని ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి : సీఎస్ సోమేశ్ కుమార్
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు మున్సిపాలిటీలు, హెచ్.ఎం.డి.ఏ పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. నగరంలో భారీ ఎత్తున...
ఏపీలో కొనసాగుతున్న బంద్: డిపోల్లోనే బస్సులు, విద్యాసంస్థలు మూసివేత
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. ముందుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, కార్మిక సంఘాలు రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వగా, టీడీపీ,...












































