ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలి, 8 రాష్ట్రాలకు కేంద్రం సూచన
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్రం పలు సూచనలు...
ఏపీలో కరోనా: కొత్తగా 115 పాజిటివ్ కేసులు, 93 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. మార్చి 6, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,556 కు చేరుకుంది. శుక్రవారం 9AM నుంచి...
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీలో చేరిన టీఎంసీ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని...
కరోనా మళ్ళీ విజృంభణ: ఒకేరోజులో 10187 పాజిటివ్ కేసులు, 47 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 10,187 కరోనా కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
డబుల్ డెక్కర్ బస్సులకు టెండర్లు, త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై మళ్ళీ పరుగులు!
గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులతో ప్రయాణికులకు సేవలందించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత కాలక్రమేణా కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే హైదరాబాద్ రోడ్లపై పరుగుపెట్టే అవకాశం ఉంది. ఇటీవలే...
నాలుగో టెస్టులో ఘన విజయంతో ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్ 25 పరుగుల తేడాతో ఘన...
పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై తెలంగాణకు కేంద్రం ప్రశంసలు
ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ మరియు అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి దుర్గా...
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి జాతీయ కమిటీ, సభ్యులుగా సీఎం కేసీఆర్, సీఎం జగన్, చంద్రబాబు
దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైర్మన్ గా దేశంలో 259 మంది ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి జాతీయ...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు, బీజేపీకి 20 అసెంబ్లీ స్థానాలు
తమిళనాడు రాష్ట్రంలో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని, రెండు పార్టీలు కలిసి...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 82 శాతం 5 రాష్ట్రాలలోనే…
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,327 కరోనా కేసులు, 108 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,92,088 కు, మరణాల సంఖ్య 1,57,656 కు చేరుకుంది. దేశంలో...













































