బీజేపీలో చేరుతున్న పలువురు బెంగాల్ నటులు, నేడు చేరిన నటి పాయల్ సర్కార్
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఏంసీ), బీజేపీ పార్టీల్లోకి పలువురు ప్రముఖులు, నాయకులు చేరుతున్నారు. ముఖ్యంగా ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ...
భారత్ Vs ఇంగ్లాండ్ మూడో టెస్ట్: రెండు రోజునే భారత్ సంచలన విజయం
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ (డే/నైట్) లో భారత్ జట్టు 10 వికెట్ల తేడాతో...
మంత్రి కేటీఆర్ కు బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్టర్ గా స్కోచ్ అవార్డు
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్నారు. 2020 సంవత్సరానికి గానూ దేశంలోనే ''బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్''గా కేటీఆర్ ను ఎంపిక చేసినట్లు...
ఏపీలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరు ఎమ్మెల్సీ...
ఆ రాష్ట్రంలో 9-11 విద్యార్థులకు పరీక్షలు రద్దు, ఉద్యోగుల పదవీవిరమణ పెంపు
ఈ ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి తమిళనాడు సీఎం పళనిస్వామి గురువారం నాడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 2020-21 విద్యాసంవత్సరానికి చెందిన 9, 10, 11 తరగతుల విద్యార్థులకు...
ప్రయాణికులకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న 22 స్పెషల్ రైళ్లు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను రైల్వే శాఖ దశలవారీగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే దశలవారీగా ఇప్పటికే 180 స్పెషల్ రైళ్లను నడుపుతుంది. తాజాగా...
కరోనా వ్యాప్తి: 4 రాష్ట్రాల ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం
దేశంలో గతకొన్నిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మళ్ళీ ప్రయాణ ఆంక్షలు వైపు మొగ్గుచూపుతున్నాయి. తాజాగా మమతాబెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం...
పీఎం-కిసాన్ పథకం ద్వారా ఇప్పటికి రూ.1.15 లక్షల కోట్లు రైతులకు బదిలీ
దేశంలో రైతుల కోసం కేంద్రప్రభుత్వం "పీఎం-కిసాన్" పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ.1.15 లక్షల (1,15,638.87) కోట్లును 10.75 కోట్లకుపైగా లబ్ధిదారు రైతుల ఖాతాలకు బదిలీ...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం 7 రాష్ట్రాలలోనే
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,738 కరోనా కేసులు, 138 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,46,914 కు, మరణాల సంఖ్య 1,56,705 కు చేరుకుంది. దేశంలో...
సోషల్ మీడియా, ఓటీటీలు, డిజిటల్ న్యూస్ నియంత్రణపై కేంద్రం కొత్త నిబంధనలు
దేశంలో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ న్యూస్ మీడియాపై నియంత్రణకు సంబంధించి కేంద్రప్రభుత్వం గురువారం నాడు కొత్త నిబంధనలను ప్రకటించింది. డిజిటల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల...














































