నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం : సీఎం జగన్
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష(19)ను తోటి విద్యార్థి విష్ణువర్ధన్రెడ్డి హతమార్చాడు. ముందుగా మాట్లాడుకుందామని చెప్పి అనూషను...
ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం, సీఎం జగన్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 24, బుధవారం నాడు మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి కీలక నిర్ణయం...
భారత్-ఇంగ్లాండ్ డే/నైట్ టెస్టు: తోలి ఇన్నింగ్స్ లో భారత్ 99/3
అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ (డే/నైట్) లో స్పిన్నర్లు చెలరేగడంతో భారత్ జట్టు పట్టు బిగిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తోలి...
ఏపీలో కరోనా: కొత్తగా 94 పాజిటివ్ కేసులు, 66 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,503 కు చేరుకుంది. మంగళవారం 9AM...
కరోనా వ్యాప్తి: 9 రాష్ట్రాలకు ఉన్నతస్థాయి బృందాలను పంపిన కేంద్రం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో తొమ్మిది రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక బృందాలను పంపించింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి తగిన చర్యలను అమలు చేయడంలో భాగంగా మహారాష్ట్ర,కేరళ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్,...
VIP’s Journey : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూ...
ఒకేరోజులో 8807 కరోనా పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. బుధవారం నాడు కూడా కొత్తగా 8807 కరోనా కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం...
నేటి నుంచి నాలుగు రోజుల పాటుగా మేడారం మినీ జాతర
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో మినీ జాతర నేడు ప్రారంభమైంది. ఈ మేడారం మినీ జాతర ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 27 వరకు జరగనుంది. వనదేవతలైన సమ్మక్క-సారలమ్మల జాతరకు...
రజనీకాంత్ కాలా సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు...
10000 ప్రభుత్వ కేంద్రాల్లో మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడినవారికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ కు మొదటి, రెండవ డోసు కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో కీలక ప్రకటన...















































