రాష్ట్రాలకు 17వ విడత కింద రూ.5000 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 17వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.4,730.41 కోట్లు, శాసనసభ కలిగి ఉన్న 3 కేంద్రపాలిత...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో వైఎస్ షర్మిల భేటీ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల శనివారం నాడు హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో హైదరాబాద్, రంగారెడ్డి...
గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు చెందిన వీడియో విడుదల చేసిన చైనా
గత ఏడాది జూన్ లో భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనిక బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లద్దాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 20 మంది...
దేశంలో 5 రాష్ట్రాల్లో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,993 కరోనా పాజిటివ్ కేసులు, 101 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,77,387 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,212 కి పెరిగింది. ముఖ్యంగా...
రాష్ట్రంలో నేషనల్ హైవేల వెంబడి మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ పై సీఎస్ సమీక్ష
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల వెంబడి రంగు రంగుల పూల మొక్కలతో ఆహ్లదకర వాతావరణం ఉట్టిపడేలా మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టడానికి తగు...
న్యాయవాద దంపతుల హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్ విధింపు
పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగుకు చెందిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో ముందుగా కుంటా శ్రీను, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్ అనే ముగ్గురు...
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ ఆరవ పాలకమండలి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 20, శనివారం ఉదయం నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరిగింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, దేశ...
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ: విశాఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 20, శనివారం నాడు విశాఖ నగరంలో వైస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. ఈ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 157 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 19, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,97,435 కి చేరినట్టు రాష్ట్ర...
రేపే నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు, అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 2743 పంచాయతీలు, ఆయా పంచాయతీల పరిధిలో 22,423 వార్డులకు రేపు (ఫిబ్రవరి 21, ఆదివారం) పోలింగ్ జరగనుంది. నాలుగో విడత...













































