భారత్ vs ఆస్ట్రేలియా రెండో టెస్టు: 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
మెల్బోర్న్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తోలి టెస్టులో ఆస్ట్రేలియా, రెండో టెస్టులో భారత్...
భారత్ లో కొత్తరకం కరోనా వైరస్ నమోదు, ఆరుగురికి నిర్ధారణ అయినట్టు కేంద్రం ప్రకటన
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ వైరస్ వేరియంట్ ఇతర దేశాల్లో...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 21 నుంచి పాతపద్దతైనా కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) ప్రకారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16432 కరోనా కేసులు, 252 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,432 కరోనా కేసులు, 252 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,24,303 కు, మరణాల సంఖ్య 1,48,153 కు చేరుకుంది. దేశంలో...
వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రముఖ యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు మంగళవారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా ఫ్యామిలీలో మరో యువ కథానాయకుడు...
రాజకీయ పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ సంచలన ప్రకటన
ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై మంగళవారం నాడు సంచలన ప్రకటన విడుదల చేశారు. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31 వెల్లడించనున్నట్టు గతంలో...
తెలంగాణలో కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 397 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 28, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,465 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ యువ కథానాయకుడు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ కు కూడా కరోనా పాజిటివ్ గా...
నివర్ తుఫాన్ బాధిత రైతులకి 35 వేలు విడుదల చేయని పక్షంలో అసెంబ్లీ ముట్టడి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం విజయవాడ చేరుకున్న ఆయన అక్కడి నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్టణం చేరుకున్నారు. నివర్ తుపాను కారణంగా...
ఏపీలో 37381 కరోనా పరీక్షలు నిర్వహించగా 212 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 28, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,273 కు చేరుకుంది. ఆదివారం 9AM...
















































