రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్లు నిర్మాణం ప్రారంభించే పండుగ – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఊరందూరు గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల...
ఒకేరోజులో 2498 కరోనా కేసులు, 50 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 28, సోమవారం నాడు 2498 కరోనా కేసులు, 50 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,22,048 కి...
ఢిల్లీ మెట్రో లోని మెజెంటా లైన్ లో భారతదేశపు తోలి డ్రైవర్ రహిత రైలు ప్రారంభం
ఢిల్లీ మెట్రో లోని మెజెంటా లైన్ (జనక్పురి వెస్ట్–బొటానికల్ గార్డెన్) లో భారతదేశపు మొట్టమొదటి డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు....
యూకే నుంచి ఏపీకి వచ్చినవారిలో 11 మందికి కరోనా పాజిటివ్
యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1363 మంది వచ్చారని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. యూకే నుంచి వచ్చిన మొత్తం 1363...
రైతుబంధు పంపిణీ ప్రారంభం, తొలిరోజు 16.04 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 9.88 లక్షల ఎకరాలకు సంబంధించి సుమారు 16.04 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.494.11 కోట్లు జమ చేసినట్లు...
ఐసీసీ దశాబ్ధపు అవార్డుల్లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో భారత్ జట్టు కెప్టెన్ సారథి విరాట్ కోహ్లీ రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఈ దశాబ్దపు ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్...
రాష్ట్రం మొత్తాన్ని19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రగతిభవన్ లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఛైర్పర్సన్, మరో ఆరుగురు సభ్యులు నియామకం
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఛైర్పర్సన్తో పాటుగా మరో ఆరుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...
పంటల కొనుగోళ్ల వల్ల రూ.7500 కోట్ల నష్టం, వచ్చే ఏడాది గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవు
రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం,...
సహాయం చేయడంలో ఎంత ఆనందం ఉందో తెలుసా? : డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఇతరులకు సహాయం చేయడం” అనే అంశం గురించి వివరించారు. సహాయం అంటే డబ్బే కాదని, మాట సాయంచేయడం, నిస్సహాయస్థితిలో...
















































