బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం కేసీఆర్
నకిరేకల్ తో పాటు మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరందించే బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 474 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 474 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 29, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,85,939 కి చేరినట్టు రాష్ట్ర...
9,36,976 మంది ఉద్యోగులకు వేతనాల పెంపు, ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియ
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు,...
ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు, 2 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 326 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 29, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,599...
పత్తి కొనుగోళ్లపై రైతులను ఇబ్బంది పెట్టొద్దు, సీసీఐ సీఎండీకి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
పత్తి రైతులను ఇబ్బంది పెట్టొద్దని, పత్తి కొనుగోళ్లపై తాజాగా సీసీఐ విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ సీసీఐ సీఎండీకి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ...
కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబేకు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో కేంద్రమంత్రికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ...
రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1766 కోట్లు జమ : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రపప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ 3 వ విడత నిధులు, నివర్ తుపాను కారణంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల రైతులకు...
24 గంటల్లో 3018 కరోనా కేసులు, 68 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. మంగళవారం నాడు కూడా కొత్తగా 3018 కరోనా కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,25,066 కి చేరగా, మొత్తం...
వైద్య పరికరాల తయారీ కంపెనీలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం
నగరంలోని కోఠిలో గల వైద్య ఆరోగ్య శాఖ మందిరంలో వైద్య పరికరాల తయారీ కంపెనీలతో మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. 3...
దేశంలో కరోనా నిబంధనల అమలు గడువు జనవరి 31 వరకు పొడిగింపు
దేశంలో కరోనా మహమ్మారి నియంత్రణ విషయంలో గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను జనవరి 31, 2021 వరకు అమలులో ఉండేలా చూడాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది....















































