తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 472 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 472 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 26, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,84,863 కి చేరినట్టు రాష్ట్ర...
మొటిమల సమస్యకు చక్కటి సొల్యూషన్ ఇదే – యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్కిన్ కేర్, కుకింగ్, హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. అందులో...
ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 282 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,80,712 కు చేరుకుంది. గత 24 గంటల్లో 42911 శాంపిల్స్...
యూకే నుంచి తెలంగాణకు వచ్చినవారిలో 937 మంది గుర్తింపు,18 మందికి కరోనా
కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను...
కొత్తరకం కరోనా వైరస్: ఫ్రాన్స్ లో కూడా మొదటి కేసు నమోదు
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. యూకే నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించగా, మరికొన్ని...
ఒక మంచి పని అలవాటుగా మారడానికి 21 రోజుల మంత్రం ఇదే…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
31 వ రోజుకు చేరిన రైతుల ఆందోళన: డిసెంబర్ 29 న కేంద్రంతో చర్చలు
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 31 వ రోజుకు చేరుకుంది. గతకొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య చర్చలకు సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ...
దేశంలో కొత్తగా నమోదైన 251 కరోనా మరణాల్లో 85 శాతం పది రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,69,118 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,47,343 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 22,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
వికారాబాద్ రోడ్డు ప్రమాదం: బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఇజ్రాచిట్టెంపల్లి వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు...
రెండో టెస్ట్ తొలిరోజు: రాణించిన భారత్ బౌలర్లు, ఆస్ట్రేలియా 195 ఆలౌట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు శనివారం నాడు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తోలి ఇన్నింగ్స్ లో 195...













































