ఒకేరోజులో 3913 కరోనా కేసులు, 93 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 23, బుధవారం నాడు 3913 కరోనా కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,06,371 కి...
రైతులకు తీపికబురు, 25 న పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ
దేశంలో రైతులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పిఎం-కిసాన్) కింద దేశంలో అర్హత కలిగిన రైతు లబ్దిదారులకు సంవత్సరానికి రూ.6000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి...
కొత్త కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో జనవరి 2 దాకా నైట్ కర్ఫ్యూ విధింపు
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు యూకే నుంచి వచ్చిన...
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్...
తెలుగును అధికార భాషగా ఆమోదించిన పశ్చిమబెంగాల్ ప్రభుత్వం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగును అధికార భాషగా ఆమోదించింది. మంగళవారం నాడు జరిగిన పశ్చిమబెంగాల్ కేబినెట్ సమావేశంలో తెలుగుకు అధికార భాష హోదా కల్పిస్తూ...
కథ హిట్ అవ్వాలంటే ఈ పని చేయాల్సిందే – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో ఓ కథ...
దేశంలో మరో 23950 కరోనా పాజిటివ్ కేసులు, 333 మరణాలు నమోదు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 23,950 కరోనా కేసులు, 333 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,00,99,066 కు, మరణాల సంఖ్య 1,46,444 కు చేరుకుంది. దేశంలో...
పీవీ నర్సింహారావు రాజనీతికి నిలువెత్తు నిదర్శనం, మంత్రులు ఘన నివాళి
మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 16 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఆదిత్యనాథ్ దాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం...
పీవీ నరసింహారావు దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు: సీఎం కేసీఆర్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. ఆర్థిక, విద్య,...















































