కొత్త రకం కరోనా వైరస్: కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలివే…
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమై కీలక చర్యలు తీసుకుంటుంది. ముందుగా డిసెంబర్ 22వ తేదీ...
తెలంగాణలో కొత్తగా 635 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. మంగళవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,82,982 కి చేరినట్టు రాష్ట్ర...
తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు మరోసారి తగ్గింపు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా రోజువారీగా పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐసీఎంఆర్, ఎన్ఏబీఎల్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్స్ లలో కరోనా పరీక్షలకు చెల్లించే...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్, డిసెంబర్ 31 న బాధ్యతలు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు...
ఏపీలో 24 గంటల్లో 56425 కరోనా పరీక్షలు, 402 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 402 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,339...
డిసెంబర్ 23, 24, 25 తేదీల్లో కడప జిల్లా పర్యటనకు సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 23, 24, 25 తేదీలలో వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం కడప జిల్లా పర్యటన షెడ్యూల్ ను విడుదల...
స్టార్ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ హీరోయిన్ రకుల్ప్రీత్ సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ...
ఒప్పో సంస్థ 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ దేశంలో మొదటగా హైదరాబాద్లో ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మరో సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా...
నీవు చేసిన మేలును, నీవు చూపిన ప్రేమను – తెలుగు క్రిస్టియన్ సాంగ్
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “నీవు...
24 గంటల్లో కరోనాతో 75 మంది మృతి, మరో 3106 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా కొత్తగా 3106 కరోనా...















































