యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే...
వన్ కంట్రీ-వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమే: సీఈసీ
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం...
ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కసరత్తు, అర్బన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం
దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం...
క్రీస్తుతోనే క్రిస్మస్ ఒక పండుగ – తెలుగు క్రిస్టియన్ సాంగ్
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
తెలంగాణలో 14 నేషనల్ హైవే ప్రాజెక్టులు: రూ.13,169 కోట్లతో 765 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో వర్చువల్ మోడ్ ద్వారా 14 నేషనల్ హైవే (ఎన్హెచ్) ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ...
ఏపీలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర భూముల రీసర్వే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష” పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు....
సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు, పార్టీ శ్రేణుల నుంచి సోషల్ మీడియా వేదికగా...
కరోనా వైరస్ కొత్తరకం విజృంభణ, యూకేలో మళ్ళీ లాక్డౌన్
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయింది. యూకే హెల్త్...
టెలిఫోన్ లో మాట్లాడే పద్ధతులు ఏంటి? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “టెలిఫోన్ మర్యాద/సభ్యతగా మాట్లాడడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ముఖ్యంగా ఆఫీసుల్లో టెలిఫోన్ వద్ద కూర్చునే వ్యక్తులు...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 96 లక్షలకు పైగా బాధితులు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24337 పాజిటివ్ కేసులు, 333 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...















































