భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రతిజ్ఞ చేసిన బీజేపీ కార్పోరేటర్లు
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీలో గెలుపొందిన బీజేపీ కార్పోరేటర్లతో కలిసి పాతబస్తీలోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి...
ఉపాధ్యాయ బదిలీల వెబ్ఆప్షన్లకు 18 వ తేదీ అర్ధరాత్రి వరకు గడువు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా, జవాబుదారీతనంగా చేపట్టామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉపాధ్యాయ బదిలీల...
హుస్సేన్సాగర్లో త్వరలో రెండు ఎలక్ట్రికల్ క్రూజ్లు ప్రారంభం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయంలో నూతనంగా రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 80 సీట్ల సామర్ధ్యం గల ఎలక్ట్రికల్ క్రూజ్ లను త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా,...
రేపు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం నాడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వసతులపై మంత్రి ఈటల సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజీల హాస్పిటల్ ల సూపరింటెడెంట్ లతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్...
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ల ప్రక్రియపై వర్క్ షాప్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో చేపట్టిన మార్పులు అధికారుల విచక్షణాధికారాలను తొలగించడంతో పాటు మరింత పారదర్శకత, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ల పై ఏర్పాటు చేసిన కేబినెట్...
టీఎస్పీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్గా డి కృష్ణారెడ్డి నియామకం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్ ఘంటా చక్రపాణి సహా సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రిల పదవీ కాలం డిసెంబర్ 17తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
దేశంలో కరోనా: 24 గంటల్లో 22890 కరోనా కేసులు, 338 మరణాలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 22890 పాజిటివ్ కేసులు, 338 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, పలు కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక...
తెలంగాణలో కొత్తగా 551 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 551 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 17, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,80,195 కి చేరినట్టు రాష్ట్ర...















































