ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ)లో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 5 వేల ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జనవరి...
ఏపీలో ఒకేరోజులో 63,821 కరోనా పరీక్షలు, 534 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 17, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,348 కు, మరణాల సంఖ్య 7069 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
పీఎస్ఎల్వీ-సీ50 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిసెంబర్ 17, గురువారం మధ్యాహ్నం 3.41 గంటలకి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ50 రాకెట్ ను ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి...
ఆస్ట్రేలియాతో తొలిటెస్ట్: తొలిరోజు భారత్ 233/6, విరాట్ కోహ్లీ 74 అవుట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్ట్ గురువారం నాడు ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలిరోజు ఆటముగిసే...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక, జనసేన కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటు
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ స్థానం పరిధిలో పార్టీ పరంగా శ్రేణులను సమాయత్తపరిచేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కార్యనిర్వాహక కమిటీని...
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి
పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని హైదరాబాద్ లోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం నాడు కలిశారు. పంజాబ్ జైళ్ల...
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ నుంచి 1500 ప్రత్యేక బస్సులు
సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తుంది. పండుగను పురస్కరించుకుని 1500 ప్రత్యేక సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గతంలో సంక్రాంతి సమయంలో ఏపీఎస్ఆర్టీసీ 2 వేలకుపైగా బస్సులు...
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ప్రస్తుతం పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలు దేశాల అధ్యక్షులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు కూడా...
అమరావతి జనభేరి సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా రాజధాని ప్రాంతమైన రాయపూడిలో 'అమరావతి రక్షణకై జనభేరి' పేరుతో భారీ...
బీసీ సంక్రాంతి వేడుక: 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణం
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నాడు బీసీ సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...














































