అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన టీఎంసీ నేత సువేందు అధికారి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి శనివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా పార్టీపై...
రహదారి భద్రతపై కార్యాచరణ, గోల్డెన్ అవర్లో వైద్యసాయంపై సీఎస్ సమీక్ష
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రహదారి భద్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్లు, ఆస్పత్రులు, ట్రామా...
పార్టీ నాయకులతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక సమావేశం
దేశంలో జరుగుతున్న పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే పార్టీ కొత్త అధ్యక్షుడి...
తెలంగాణాలో కొత్తగా 627 కరోనా కేసులు, 4 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నాడు 46,694 శాంపిల్స్ పరీక్షించగా 627 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,80,822 కి చేరింది. అలాగే...
నాలుగు రోజుల పాటుగా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తూ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో క్లబ్లు, పబ్బులు,...
ఏపీలో ఒకేరోజులో 69062 శాంపిల్స్ కు పరీక్షలు, 458 కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 18, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,806 కు చేరగా,...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్...
ఒకేరోజులో 3994 కరోనా పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం నాడు కొత్తగా 3994 కరోనా కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,88,767 కి చేరగా, మొత్తం...
ఏపీ సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని డిసెంబర్ నెలాఖరుతో పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం అయిన సమయంలో సీఎస్...














































