వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు అడగొద్దు, హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ఆధార్ వివరాలు అడగొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని...
హీరోయిన్ నభా నటేష్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ తో లైవ్...
ఢిల్లీలో రైతుల ఆందోళన, మద్దతుగా సిక్కు మతపెద్ద ఆత్మహత్య
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత 22 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నిరసనలో చేరిన హర్యానాకు చెందిన సిక్కు మతపెద్ద...
జేఈఈ మెయిన్-2021 పరీక్షషెడ్యూల్ విడుదల, 13 భాషల్లో నిర్వహణ
దేశంలో ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్-2021 పరీక్ష షెడ్యూల్ ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ బుధవారం నాడు ప్రకటించారు. 2021 సంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్...
ఆంధ్రప్రదేశ్ లో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ రాబోతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం నాడు జరిగిన జపాన్ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ...
VIP’s Journey – డైనమిక్ హీరో శ్రీకాంత్ ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా "విఐపీ జర్నీ" పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా మొదటగా తెలుగు సినీ పరిశ్రమలో 100 కు పైగా...
కరోనాతో 24 గంటల్లో 95 మంది మృతి, మరో 4304 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 16, బుధవారం నాడు 4304 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,80,893 కి...
24 గంటల్లో కొత్తగా 24010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదు
భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 24,010 కరోనా కేసులు, 355 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కేసుల సంఖ్య 99,56,557 కు,...
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై బ్యాంకర్లతో సీఎస్ సమావేశం
రాష్ట్రంలో వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించడానికి, సందేహాల నివృత్తి నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం నాడు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు....
తెలంగాణలో మరో 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,79,644 కి చేరినట్టు...















































