కోరిక-ప్రేమ-స్వార్ధంపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అంతులేని కోరిక” అనే అంశం గురించి వివరించారు. కామ, క్రోధ, లోభా, మధ, మాత్సర్యం, అహం లను షడ్గుణ దరిద్రాలుగా పేర్కొన్నారు. ఇందులో...
తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్-19...
ఏపీ పోలీస్ శాఖకు జాతీయస్థాయి పురస్కారం
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో జాతీయస్థాయి పురస్కారం దక్కించుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో గుర్తింపుగా ఏపీ పోలీస్ శాఖ ఈ అవార్డును అందుకుంది. ఇంటెరోపెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) ను అత్యుత్తమంగా...
2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. 2022 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయనున్నట్లు...
దేశంలో కరోనా: 99 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 94 లక్షలు దాటిన రికవరీలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 99 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 94...
తెలంగాణలో ఉద్యోగ నియామకాలు: ఖాళీల వివరాల సేకరణకు ఆదేశాలు
రాష్ట్రంలో ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆదివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 491 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 14, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,78,599 కి చేరినట్టు రాష్ట్ర...
జగనన్నఅమ్మఒడి రెండో విడత జనవరి 9 న ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల చదువు భారం కాకూడదని, పేద తల్లులు, పిల్లలకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత జనవరి 9 న "జగనన్న అమ్మఒడి" పథకాన్ని ప్రవేశపెట్టిన...
ఏపీలో కరోనా: మరో 305 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 14, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,836 కు, మరణాల సంఖ్య 7059 కు...
రాష్ట్రాలకు 7వ విడత కింద రూ.6000 కోట్ల జీఎస్టీ రుణాలు విడుదల
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరోసారి నిధులు విడుదల చేసింది. 7వ విడతలో భాగంగా 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు, శాసనసభ కలిగిఉన్న 3 కేంద్రపాలిత ప్రాంతాలకు...















































