తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త, పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు
రాష్ట్రంలో ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కమిటీలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. కరోనా పంపిణీ విషయంలో రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ...
రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్ణిత సమయంలో పూర్తిచేసేందుకు కీలక చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14, సోమవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం...
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం, తేదిలివే…
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్షలు...
కేరళలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ – సీఎం పినరయి విజయన్
దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశమున్న నేపథ్యంలో పంపిణీకి కావాల్సిన సన్నద్ధతపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేరళ సీఎం పినరయి...
కరోనా సమయంలో సరుకులు కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
కార్న్ దోశ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
ఇంటిముందు గుమ్మడికాయ ఎందుకు కడతారు?
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “ఇంటిముందు...
దేశంలో కోవిడ్-19: కొత్తగా 30254 పాజిటివ్ కేసులు, 391 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 500 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 30,254...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 573 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 47,186 శాంపిల్స్ పరీక్షించగా, 573 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,77,724 కి చేరింది. అలాగే...















































