తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 573 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 47,186 శాంపిల్స్ పరీక్షించగా, 573 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,77,724 కి చేరింది. అలాగే...
భయపడవలదు – అద్భుతమైన క్రిస్మస్ పాట
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
డిసెంబర్ 15 నుంచి1.40 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహణ
దేశంలో 21 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల(ఆర్ఆర్బి) పరిధిలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 15 నుంచి జరగనున్న పరీక్షలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ...
ఏపీలో గత 24 గంటల్లో 67495 శాంపిల్స్ కి పరీక్షలు, కొత్తగా 510 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,75,025 కు చేరుకుంది. గత 24 గంటల్లో 67495...
ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్డీఏ అనుమతి, పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు
కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతున్న అగ్రరాజ్యం అమెరికా ప్రజలకు శుభవార్త అందింది. అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్...
ఒకేరోజులో 4259 కరోనా పాజిటివ్ కేసులు, 80 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 12, శనివారం నాడు 4259 కరోనా కేసులు, 80 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,76,699 కి...
డోకిపర్రు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నాడు కృష్ణా జిల్లాలో పర్యటించారు. గుడివాడ సమీపంలోని డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. వెంకటేశ్వర...
తెలంగాణలో 18కోట్ల పని దినాల వరకు ఉపాధి హామీ పనులకు అనుమతి: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ లో అద్భుతంగా ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం ఉందని ఉపాధి హమీ పనుల పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం అభినందించింది....
ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 12, శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల...
టీఎస్-ఐపాస్తో రాష్ట్ర పర్యాటకశాఖ సేవలు అనుసంధానం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్-ఐపాస్ విధానానికి రాష్ట్ర పర్యాటక శాఖ సేవలను కూడా అనుసంధానం చేశారు. హైదరాబాద్ లోని టూరిజం ప్లాజా హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఎస్-ఐపాస్ వెబ్ పోర్టల్ ద్వారా...














































