మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం ఏంటి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మనిషిని బాధించే అతి పెద్ద దెయ్యం” అనే అంశం గురించి వివరించారు. మనిషిని బాధపెట్టే అతి పెద్ద దెయ్యం తాపత్రయం అని చెప్పారు....
రైతుల ఆందోళన, చర్చలకు ఆహ్వానించిన కేంద్ర హోంమంత్రి అమిత్షా
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా చర్చలకు ఆహ్వానించారు. భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికైట్ మాట్లాడుతూ "చర్చలకు రావాలని అమిత్...
ముఖ్రా కె గ్రామం ఓడిఎఫ్ ప్లస్ గా ఎంపిక అవ్వడం తెలంగాణకే గర్వకారణం: సీఎం కేసీఆర్
తెలంగాణలోనే నూటికి నూరు శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డేఫికేషన్ ఫ్రీ (ఓడిఎఫ్) స్టేటస్) హోదాను సాధించిన ఏకైక గ్రామ పంచాయతిగా అదిలాబాద్ జిల్లాకు చెందిన ముఖ్రా కె గ్రామాన్ని...
రైతులకు మద్ధతుగా భారత్ బంద్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
కేంద్రప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలంగాణ రాష్ట్ర...
దేశంలో కరోనా: 97 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు సంఖ్య
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. కాగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 97 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,567 కరోనా కేసులు, 385...
తెలంగాణలో రూ.4800 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రూ.4,800 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ పంట విస్తరణ ప్రాజెక్టును...
ఏలూరులో అంతుచిక్కని వ్యాధి, పెరుగుతున్న బాధితుల సంఖ్య
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అస్వస్థతకు గురవుతున్న ప్రజల సంఖ్య పెరుగుతుంది. గత శనివారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థత గురైనట్టు తెలుస్తుంది. వీరంతా ఏలూరు...
తెలంగాణలో కొత్తగా 682 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 7, సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,74,540 కి చేరినట్టు...
కొనసాగుతున్న భారత్ బంద్, రైతులకు మద్దతుగా నిరసనలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం నాడు రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచే బంద్ ప్రారంభించారు. చాలా...
తెలంగాణ పత్తికి అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేలా బ్రాండ్ ఇమేజ్ తేవాలి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తి దేశంలోకెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. తెలంగాణలో పండే...












































