బీజేపీ, జనసేన కూటమి అమరావతిలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తుంది: పవన్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో బుధవారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఢిల్లీలో గంటసేపు సాగిన...
నివర్ తుఫాన్ ఎఫెక్ట్: ఏపీలో పలు జిలాల్లో భారీగా వర్షాలు
“నివర్“ తుఫాన్ బుధవారం రాత్రి 11:30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2:30 గంటల మధ్యలో పుదుచ్చేరి సమీపాన తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. తీరం తాకే...
కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ నగరంలో 5 సినిమా థియేటర్లు శాశ్వతంగా మూసివేత?
కరోనా మహమ్మారి దేశంలో ప్రతి రంగంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మరియు తదనంతర పరిస్థితులు చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ వ్యవస్థపై తీవ్ర...
కరోనాపై కొత్త మార్గదర్శకాలు, రాష్ట్రాలకు రాత్రిపూట కర్ఫ్యూ విధించే నిర్ణయాధికారం
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో కరోనాపై నిఘా, నియంత్రణ, అప్రమత్తత కోసం కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు...
నగరంలోని పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్ లు సందర్శించిన బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ పై ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన సంగతి...
తెలంగాణలో మరో 862 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 862 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 862 కేసులతో కలిపి నవంబర్ 25, బుధవారం రాత్రి 8...
దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు డిగో మారడోనా కన్నుమూత
ఫుట్బాల్ చరిత్రలో ఆల్ టైం గ్రేట్ ఆటగాడు, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా మారడోనా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే మెదడులో రక్తం గడ్డకట్టడంతో మారడోనా శస్త్ర...
సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ: సీఎం కేసీఆర్
తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి...
ఏపీలో కరోనా: మరో 831 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 25, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,64,674 కు చేరుకుంది. గత 24 గంటల్లో 60726 శాంపిల్స్ కి పరీక్షలు...
బీజేపీ లో చేరిన టిఆర్ఎస్ నేత, కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్
టిఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...















































