ఏపీలో కరోనా: మరో 831 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 25, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,64,674 కు చేరుకుంది. గత 24 గంటల్లో 60726 శాంపిల్స్ కి పరీక్షలు...
బీజేపీ లో చేరిన టిఆర్ఎస్ నేత, కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్
టిఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...
జగనన్న తోడు పథకం: 9.05 లక్షల చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున వడ్డీలేని రుణాలు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకాన్ని నవంబర్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. జగనన్న తోడు...
ఆ రాష్ట్రంలో మళ్ళీ కరోనా ఆంక్షలు, డిసెంబర్ 1 నుంచి 15 వరకు నైట్ కర్ఫ్యూ
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదల, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పంజాబ్ కూడా చేరింది. డిసెంబర్ 1...
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది? – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నాడు జరిగిన ‘హుషార్ హైదరాబాద్ విత్ కేటిఆర్’ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వ్యాపార సంస్థల...
సినిమా కథ చెప్పడం ఎలా, 1 మినిట్ స్టోరీ అంటే ఏంటి? – పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా కథ...
ప్రధానమంత్రి స్వనిధి పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ
ప్రధానమంత్రి స్వనిధి (ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు...
నివర్ తుఫాన్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంపై, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మీద నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, నివర్ తుఫాన్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
పీవీ, ఎన్టీఆర్ లపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఖండిస్తున్నా: మంత్రి కేటిఆర్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఖండించారు. ఈ మేరకు...
గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 49 మందికి నేరచరిత్ర
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బరిలో మొత్తం 150 డివిజన్లకు గానూ 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...















































