ఏపీలో 24 గంటల్లో 43,044 కరోనా పరీక్షలు, 753 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 16, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,54,764 కు, మరణాల సంఖ్య 6881 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
దేశంలో లక్ష 30 వేలు దాటిన కరోనా మరణాలు
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30548 పాజిటివ్ కేసులు, 435 మరణాలు నమోదవడంతో ఈ రోజు ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 88,45,127 కు...
గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ దృష్టి, ఇన్చార్జిగా భూపేందర్ యాదవ్ నియామకం
ఇటీవల దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో ఇక త్వరలో జరగనునున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై బీజేపీ దృష్టి...
నవంబర్ 24న తిరుమలకు రానున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 24 వ తేదీన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రానున్నారు. ఈ పర్యటనలో తిరుమల, తిరుచానూరు ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్...
నవంబర్ 17 న నాలుగు జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నవంబర్ 17, 18 వ తేదీలలో పార్టీ క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొననున్నారు. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి,...
24 గంటల్లో 2,535 కరోనా కేసులు, 60 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 16, సోమవారం నాడు కూడా కొత్తగా 2535 పాజిటివ్ కేసులు, 60 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య...
తిరిగి లాక్డౌన్ విధించే అవకాశం లేదు – మంత్రి సత్యేందర్ జైన్
ఢిల్లీలో మరోసారి పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తిరిగి లాక్డౌన్ విధించవచ్చని వస్తున్న వార్తలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ స్పందించారు. ఢిల్లీలో మళ్ళీ...
NLP అంటే ఏంటి? దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్-NLP” గురించి వివరించారు. వ్యక్తిత్వ వికాసంలో గాని, శిక్షణల్లో గాని ఎన్ఎల్పి చాలా ముఖ్యమైన భాగమైందని...
తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సోమవారం నాడు తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కీలక...
త్వరలో నూతన జీహెఛ్ఎంసీ చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో నగరాలు, పట్టణాలలో భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు సులభతరం చేస్తూ, 100 శాతం పారదర్శకతతో ఉండేలా రూపొందించిన టిఎస్ బీపాస్ వెబ్సైట్ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ సోమవారం...















































