14.58 లక్షల రైతుల ఖాతాలలో రూ.510 కోట్ల పైగా జమ – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 17, మంగళవారం నాడు వర్చువల్గా ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ పంట రుణాల పథకం చెల్లింపులను ప్రారంభించారు. పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ...
రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం నిర్వహణ
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో...
నవంబర్ 24 న రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లోకి ఉచితంగా రొయ్య పిల్లల విడుదల
నవంబర్ 24 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా రొయ్య పిల్లలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి
మహారాష్ట్ర రాష్ట్రంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నాయకుడు జైసింగ్రావ్ గైక్వాడ్ పాటిల్ బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తన రాజీనామా...
బయటి ఒత్తిళ్లు దరిచేరనీయకుండా ఆహ్లాదంగా ఉండడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “బయటి ఒత్తిళ్లను మనసుకు తీసుకోకుండా ఉండడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లు మనసు లోపలి వెళ్లకుండా,...
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ఇదే: డిసెంబర్ 1 పోలింగ్, 4 న ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించి...
ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా స్థానిక ఎన్నికలు నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇటీవలే రాష్ట్రంలోని...
నేడు భేటీ కానున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక అడ్వైజరీ కమిటీ, కీలక అంశాలపై చర్చ
దేశ రాజకీయాల్లో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. వరుసగా పలు ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటుగా, పార్టీలో అంతర్గత...
తెలంగాణలో కొత్తగా 952 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నాడు 38,245 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 952 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828...
జీహెఛ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధం, కాసేపట్లో నోటిఫికేషన్?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్దమవుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించనున్నారు....















































