తెలంగాణలో 2021 లో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 10, మంగళవారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ...
జీవితం ఒక పుస్తకమైతే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “జీవితం ఒక పుస్తకమైతే” అనే అంశం గురించి వివరించారు. జీవితం ఒక పుస్తకమైతే దాని స్టోరీ లైన్ ఆనందమని, కవర్ పేజీ చిరునవ్వని,...
టిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య, పాడె మోసిన మంత్రి హరీశ్ రావు
దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఓటమితో మనస్థాపానికి గురై దౌల్తాబాద్ మండలం కొనయిపల్లిలో గ్రామంలో స్వామి అనే పార్టీ...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం...
బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా కన్నుమూత
బహ్రెయిన్ ప్రధానమంత్రి ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన అమెరికాలోని మాయో క్లినిక్ ఆసుపత్రిలో...
వీర జవాన్ మహేష్ అంత్యక్రియలు పూర్తి, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు
జమ్మూ కశ్మీర్లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో వీరమరణం పొందిన జవాన్ ర్యాడా మహేష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహేష్ స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్పల్లి గ్రామంలోని వైకుంఠ ధామంలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1196 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1196 కరోనా పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1196 కేసులతో కలిపి నవంబర్ 10, మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
బీహార్ లో ఎన్డీఏ కూటమికి ఘన విజయం, 125 సీట్లు కైవసం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకున్న సంగతి తెలిసిందే. చివరి వరకు ఉత్కంఠ నెలకున్న ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు...
ఐదోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకున్న ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై అయిదు వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ఈ సీజన్ ఆసాంతం తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ముంబయి ఇండియన్స్ జట్టు...
బిల్లు వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి, ఏపీలో అన్ని జిల్లాల్లో అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసుపత్రి బిల్లు 1000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స అందించే కార్యక్రమాన్ని మిగిలిన జిలాల్లో కూడా మంగళవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...















































