తెలంగాణలో కొత్తగా 1015 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 1015 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 11, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,54,666 కి చేరినట్టు రాష్ట్ర...
విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం
బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ కూటమిలో 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీహార్ లో ఎన్డీఏ...
ఏపీలో కరోనా: మరో 1732 పాజిటివ్ కేసులు, 15 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 11, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977 కు, మరణాల సంఖ్య 6828 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
దేశంలో గత 24 గంటల్లో 44281 కరోనా కేసులు, 512 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే కొత్తగా 44281 పాజిటివ్ కేసులు నమోదు కాగా నవంబర్ 11, బుధవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య...
ఇకపై ఓటీటీలు, ఆన్లైన్ న్యూస్ పై కేంద్రం నియంత్రణ
ఆన్లైన్ సినిమాలు, ఆడియో-విజువల్ ప్రోగ్రామ్లు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు కరెంట్ ఎఫైర్స్ కార్యక్రమాలను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని తీసుకువస్తూ బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు...
రేపు హైదరాబాద్ నగరంలో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను జీహెఛ్ఎంసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు మరో...
దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, టపాసులకు 2 గంటలే అనుమతి
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దీపావళి వేడుకలలో భాగంగా బాణాసంచా కాల్చడంపై దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో దీపావళి సంబరాలపై ఏపీ ప్రభుత్వం కూడా కీలక...
కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్, సీసీ కెమెరాలు 10 లక్షలకు పెంచుతాం: మంత్రి కేటిఆర్
పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపుతో తీసుకున్న చర్యల వలన కర్ఫ్యూ లేని నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. పోలీస్...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: 10 రంగాలకు 1,45,980 కోట్ల ప్రోత్సాహకాలు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు...
తెలంగాణలో 2021 లో సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవుల జాబితా ఇదే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవులను నవంబర్ 10, మంగళవారం నాడు ప్రకటించింది. సాధారణ, ఐచ్ఛిక(ఆప్షనల్) సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ...














































