ఆరోగ్య వనం, ఆరోగ్య కుటిర్, ఏక్తా మాల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు గుజరాత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్లోని కేవాడియాలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు....
ఎంసెట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, నేటి నుంచే తుదివిడత కౌన్సిలింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ అర్హతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ మార్కుల విధానాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ నిబంధనల ప్రకారం ఎంసెట్ ప్రవేశ పరీక్ష...
తెలంగాణలో కొత్తగా 1531 మందికి కరోనా పాజిటివ్, మరో 6 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1531 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 29, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,37,187 కి చేరినట్టు...
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం: పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్ళికి హాజరై ఇంటికి వెళ్తున్న సమయంలో వ్యాన్ బోల్తా పడింది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న...
త్వరలో వీఆర్వో సమస్యల పరిష్కారం, పలు శాఖల్లో ఉన్న ఖాళీలలో సర్దుబాటు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఈ రోజు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 2905 పాజిటివ్ కేసులు, 16 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 29, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,17,679 కు చేరుకుంది. గత 24...
హెచ్-1బీ లాటరీ పద్ధతి రద్దుకు ప్రతిపాదించిన ట్రంప్ పాలక వర్గం
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేసింది. వేరే దేశాల టెక్నాలజీ నిపుణులకు...
గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్స్ నిషేదించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ లేఖ
ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు నిషేదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర లా అండ్ జస్టిస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి...
రాజకీయాలపై సరైన సమయంలో ప్రజలకు తెలియజేస్తా: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో భారీ అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో...
స్కూల్స్, కాలేజీల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై అన్ని...














































