దేశంలో కరోనా నుంచి కోలుకున్న 70 లక్షలకు పైగా బాధితులు, రికవరీ రేటు 89.78 శాతం
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 78 లక్షలు దాటింది. అక్టోబర్ 22, శనివారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 78,14,682 కు, మరణాల సంఖ్య...
జంట నగరాల్లోని 11 రైతు బజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డలు: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి గడ్డల ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుండి రైతుబజార్లలో రూ.35 కే కిలో ఉల్లిగడ్డల విక్రయాలు జరపనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్...
మహిళా ఉద్యోగులకు సోమవారం ఐచ్చిక సెలవు, ఏపీ ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు అక్టోబర్ 26, సోమవారంను దసరా ఆప్షనల్ హాలిడే (ఐచ్చిక సెలవు) గా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది....
దసరా నవరాత్రులపై డాక్టర్ అనంత లక్ష్మి విశ్లేషణ
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...
తెలంగాణలో 2 లక్షలు 30 వేలు దాటిన కరోనా కేసులు, 1303 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 30 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా 1273 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్...
ఏపీ-తెలంగాణ సరిహద్దుల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై సందిగ్థత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ రోజు మీడియాతో మాట్లాడారు. దసరా...
వ్యవసాయరంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుంది: సీఎం కేసీఆర్
తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారులను బాధ్యులుగా నియమించాలని...
యాంకర్ అనసూయ “పాన్ కేక్” ఎలా తయారుచేశారో చూడండి
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, క్రియేటివ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “పాన్ కేక్”...
తెలంగాణ ఎంసెట్-2020 (అగ్రికల్చర్ అండ్ మెడికల్) ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 28, 29వ తేదీల్లో ఎంసెట్-2020 (అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్) ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను శనివారం నాడు కూకట్పల్లి...
నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు డిసెంబర్ లో ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు వచ్చే డిసెంబర్లో ప్రారంభం కానున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం నాడు పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులపై...














































