నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులు డిసెంబర్ లో ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు వచ్చే డిసెంబర్లో ప్రారంభం కానున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం నాడు పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులపై...
కిసాన్ సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ రాష్ట్రంలో మూడు కీలక పథకాలను ప్రారంభించారు. ముందుగా గుజరాత్ లోని రైతుల కోసం ‘కిసాన్ సూర్యోదయ యోజన’ ను...
ఒకేరోజులో 7347 కరోనా పాజిటివ్ కేసులు, 184 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య ఇప్పటికే 16 లక్షలు దాటింది. అక్టోబర్ 23, శుక్రవారం నాడు కూడా 7347 కరోనా కేసులు, 184 మరణాలు...
తెలంగాణలో మరో ఎంపీ, ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రజానిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
వరద బాధిత కుటుంబాలకు పండుగకు ముందే 10 వేలు అందేలా పనిచేయాలి: సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలో సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు ప్రగతి భవన్...
తెలంగాణలో కొత్తగా 1273 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1273 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 23, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,30,274 కి చేరినట్టు...
బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించండి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనా నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున 2020-21 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ‘‘కరోనా నేపథ్యంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అక్టోబర్ 23, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,00,684 కు, మరణాల...
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి నవంబర్ 13 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా...
అక్టోబర్ 29 న ధరణి పోర్టల్ ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన రెవెన్యూ విధానంలో భాగంగా రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను అక్టోబర్ 29, గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు....














































