రామ్ చరణ్ “రచ్చ” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందించిన మాజీ గవర్నర్ నరసింహన్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదల వలన నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను...
వరద బాధితులకు కోటి విరాళం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదలు వలన తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు సాయంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు బాధితులను ఆదుకునేందుకు పెద్దఎత్తున విరాళాలు...
కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, తుడా లో మరో 13 మండలాలు విలీనం
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తుడా పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...
దేశంలో 76 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76 లక్షలు దాటింది. అక్టోబర్ 21, బుధవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 76,51,107 కు, మరణాల సంఖ్య...
వరద సహాయ పంపిణీపై సీఎస్ సమీక్ష, జాప్యం లేకుండా ఇంటివద్దే అందించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలో వరద ప్రభావిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్ధిక సహాయం అందేలా ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం...
పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరవీరులైన పోలీసు సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన ఆదర్శప్రాయమైన సేవలను సీఎం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1579 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 1579 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 20, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,26,124 కి చేరినట్టు రాష్ట్ర...
ఏపీలో నవంబర్ 2 నుంచే స్కూళ్లు ప్రారంభం, రెండ్రోజులకు ఒకసారి తరగతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభంపై సీఎం వైఎస్ జగన్...













































