ఏపీలో కరోనా: మరో 3503 పాజిటివ్ కేసులు, 28 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 20, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,553 కు, మరణాల సంఖ్య 6481 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
రాష్ట్రంలో దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో పాటుగా అన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా...
మాస్క్ లేకుండా బయటకొచ్చి మీ కుటుంబాలను ప్రమాదంలో పడేయవద్దు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ సహా రాబోయే పండుగ సీజన్ లో...
తుంగభద్ర పుష్కరాలకు సీఎం జగన్ ను ఆహ్వానించిన మంత్రాలయం మఠం ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు కలుసుకున్నారు. నవంబర్ 20 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు...
తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు అందించిన తెలుగు సినీ ప్రముఖులు
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న అతి భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోవడమే కాకుండా భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.550 కోట్లు విడుదల చేసి, నగరంలో వరదనీటి...
ఓటమి ఎప్పుడూ తాత్కాలికమే – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఓటమి” అనే అంశం గురించి వివరించారు. ఓటమి ఎప్పుడూ తాత్కలికమేనని, కొంతమంది జీవితాల్లో మాత్రమే అది శాశ్వతమన్నారు. రేపు ఏమి జరుగుతుందో అని...
తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 2 కోట్లు విరాళం ప్రకటించిన సీఎం మమతా బెనర్జీ
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రంలో సహాయ, పునరావాస...
దుబ్బాక ఉపఎన్నిక బరిలో పోటీలో నిలిచిన 23 మంది అభ్యర్థులు వీరే…
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉపఎన్నికకు నామినేషన్ పక్రియ ముగిసింది. ముందుగా మొత్తం 46 మంది...
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మంత్రులు
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు....
వరద ప్రభావిత కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వలన ప్రభావితమైన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఈ రోజు...














































