సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (అక్టోబర్ 20, మంగళవారం) సాయంత్రం 6 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్వీట్ చేసి వెల్లడించారు. "ఈ రోజు సాయంత్రం 6...
హైదరాబాద్ నగరంలో మరోసారి భారీ వర్షం
హైదరాబాద్ నగరంలో మూడు, నాలుగు రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం మరోసారి కుండపోత వర్షం...
త్వరలోనే దేశవ్యాప్తంగా సీఏఏ అమలు చేస్తాం: జేపీ నడ్డా
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించాక, గత డిసెంబర్ లోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారిన సంగతి తెలిసిందే....
వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రూ.15 కోట్ల సాయం, కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలతో సహా హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పెద్దఎత్తున నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ...
దేశంలో కొత్తగా 46790 కరోనా కేసులు, 587 మరణాలు నమోదు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 46,790 పాజిటివ్ కేసులు నమోదవగా, 587 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 20,...
నేటి నుంచే 3-4 లక్షల కుటుంబాలకు 10,000 వేలు ఆర్థిక సహాయం: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో వరదనీటి ప్రభావానికి గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్...
తెలంగాణలో కొత్తగా 1486 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1486 కరోనా పాజిటివ్ కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1486 కేసులతో కలిపి అక్టోబర్ 19, సోమవారం రాత్రి...
దసరా సమయంలో 3000 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్న టిఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్రంలో దసరా పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 3000 ప్రత్యేక బస్సులు నడపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం...
ఏపీలో తగ్గుతున్న కరోనా ప్రభావం: కొత్తగా 2918 పాజిటివ్ కేసులు, 24 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 19, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,86,050 కు చేరుకుంది. గత 24...
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన 5 దేశాలు ఇవే …
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. తాజాగా అన్ని దేశాల్లో కలిపి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 కోట్లు దాటింది. వీరిలో ఇప్పటిదాకా 2.75 కోట్లకు పైగా బాధితులు కరోనా...














































