Oh Womaniya: ప్రముఖ హీరోయిన్ పూర్ణతో శ్రీముఖి టాక్ షో
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి ఇటీవల “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో ప్రారంభించారు. పలు రంగాల్లోని ప్రముఖ మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ...
సీజనల్ వ్యాధులపై సమీక్ష, రిలీఫ్ క్యాంపులలో లక్షణాలు ఉన్న వారికీ కరోనా పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్...
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు, కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు వీరే…
ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ రోజు 27 మందితో కూడిన టీడీపీ కేంద్ర కమిటీని, 25 మందితో కూడిన టీడీపీ పొలిట్...
హైదరాబాద్ నగరంలో వరద బాధిత పేదలకు రూ.550 కోట్ల సాయం: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వరద నీటిలో మునిగిన...
హైదరాబాద్ నగర చరిత్రలో రెండో అతిపెద్ద వర్షపాతం ఇదే: మంత్రి కేటిఆర్
వరద సహాయక పునరావాస చర్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సోమవారం నాడు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్, చీఫ్ సెక్రటరి...
ప్రతి గురువు పాటించాల్సిన 10 సూత్రాలేంటి – బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “గురువులు” గురించి మాట్లాడారు. అనాదిగా గురువులకు సమాజంలో గొప్పస్థానం ఉందని చెప్పారు. గురువు స్థానంలోకి ఎవరు వచ్చినా, ఆ...
వర్షాల నేపథ్యంలో తమిళనాడు రూ.10 కోట్ల సాయం, కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్
వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి రూ.10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రూ. 10 కోట్ల...
జియో 5జీ స్మార్ట్ఫోన్ ధర రూ.2500-3000 మధ్యలో?
రిలయన్స్ జియో దేశంలో తక్కువ ధరలో 5జీ స్మార్ట్ఫోన్ ను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతుంది. 5జీ స్మార్ట్ఫోన్ ధరను 5,000 రూపాయల కన్నా తక్కువకు విడుదల చేసి, క్రమంగా అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ ఆ...
వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీవర్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కేటిఆర్
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
ఒకేరోజులో 9060 కరోనా పాజిటివ్ కేసులు, 150 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలకు చేరువైంది. అక్టోబర్ 18, ఆదివారం నాడు కూడా 9060 కరోనా కేసులు, 150...














































