తెలంగాణలో 2 లక్షలు 22 వేలు దాటిన కరోనా కేసులు, 1271 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 22 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1436 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 17,...
ఒకేరోజులో కరోనాతో 250 మంది మృతి, మరో 10259 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 17, శనివారం కూడా 10259 పాజిటివ్ కేసులు, 250 కరోనా మరణాలు...
దేశంలో 24 గంటల్లో 61871 కరోనా కేసులు, 1033 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 18, ఆదివారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,94,551 కు, మరణాల సంఖ్య 1,14,031 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
సూర్యాష్టకమ్ తెలుగు శ్లోకం
భక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా అనేక మతాలు, ఆచారాలకు సంబంధించిన భక్తి వీడియో సాంగ్స్ తో పాటుగా ఆధ్యాత్మికత మరియు నైతిక విలువలపై సందేశాలును అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “సూర్యాష్టకమ్"...
వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన హోం మంత్రి
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు శనివారం నాడు చెక్కులు పంపిణీ చేశారు. పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, శాసన...
“ప్రేమను ధరించుకో” – తెలుగు క్రిస్టియన్ పాట
Berachah Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడేలా ఆత్మతో కూడిన మరియు ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. ప్రత్యక్ష ఆరాధన మరియు దేవుని మాటను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు....
ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 7 లక్షల 35 వేలకు పైగా బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 7 లక్షల 35 వేలు దాటింది. కొత్తగా 5529 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి...
తెలంగాణలో కొత్తగా 1436 కరోనా కేసులు, 6 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1436 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 17, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,22,111 కి చేరినట్టు...
ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 25వ తేదీన ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలియజేసారు. శనివారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 3676 పాజిటివ్ కేసులు, 24 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3676 పాజిటివ్ కేసులు, 24 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 17, శనివారం ఉదయం 10 గంటల వరకు...












































