వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీవర్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కేటిఆర్
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో హైద్రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వచ్చే మూడు, నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని...
ఒకేరోజులో 9060 కరోనా పాజిటివ్ కేసులు, 150 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలకు చేరువైంది. అక్టోబర్ 18, ఆదివారం నాడు కూడా 9060 కరోనా కేసులు, 150...
దేశంలో 75 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 55722 కేసులు, 579 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 19, సోమవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 75,50,273 కు, మరణాల...
కరోనా తీవ్రత గరిష్ఠ స్థాయిని దాటింది, ఫిబ్రవరి చివరికి కనీస యాక్టీవ్ కేసులతో నియంత్రణ
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, లాక్ డౌన్ ప్రభావాలు వంటి పలు అంశాలపై అధ్యయనం చేసేందుకు ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కేంద్రప్రభుత్వం స్పెషల్ కోవిడ్ కమిటీ...
ఓయూ, జేఎన్టీయూ, కేయూ పరిధిలో పలుపరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిల్లో సోమవారం మరియు మంగళవారం నాడు జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా...
ఏపీలో 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్ల జాబితా ఇదే …
రాష్ట్రంలో బీసీల సంక్షేమం కొరకు కొత్తగా 56 బీసీ కార్పోరేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించేలా, జనాభా ప్రాతిపదికన 56 బీసీ...
తెలంగాణలో కరోనా: కొత్తగా 948 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 18, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,23,059 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
తెలంగాణలో వెబ్సైట్, మీ-సేవ ద్వారా కూడా ఆస్తుల నమోదుకు అవకాశం
తెలంగాణలో ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడానికి మరియు స్థిరమైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి సమగ్ర వ్యవస్థగా ధరణి ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల...
తెలంగాణలో 2 లక్షలు 22 వేలు దాటిన కరోనా కేసులు, 1271 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 22 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1436 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 17,...
ఒకేరోజులో కరోనాతో 250 మంది మృతి, మరో 10259 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇటీవల పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 17, శనివారం కూడా 10259 పాజిటివ్ కేసులు, 250 కరోనా మరణాలు...













































