తెలంగాణలో కొత్తగా 1,554 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1553 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 15, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,19,224 కి...
తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వ తేదీ వరకు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ...
పత్తిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది: సీఎం కేసీఆర్
2020-21 యాసంగి సీజన్ లో 50 లక్షల ఎకరాల్లో వరిపంట, మరో 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతులకు సూచించారు. జిల్లాల వారీగా, మండలాల...
ఏపీలో కరోనా: మరో 4038 పాజిటివ్ కేసులు, 38 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. అక్టోబర్ 15, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,503 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
పండుగల సమయంలో నడిచే స్పెషల్ రైళ్ల జాబితా ఇదే …
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోయిన రైలు సేవలను కేంద్రం దశలవారీగా ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా, దీపావళి పండుగలు దగ్గరకొస్తుండడంతో మరికొన్ని రైళ్లు నడిపేందుకు అన్ని జోన్లకు రైల్వే శాఖ...
ఒకే రోజులో 81,514 మంది కరోనా బాధితులు రికవరీ
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 15, గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,07,097 కు, మరణాల సంఖ్య 1,11,266 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
యంగ్ హీరో కార్తికేయతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా...
మహారాష్ట్రలో కొత్తగా 10226 కరోనా కేసులు, 337 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 15, గురువారం కూడా 10226 పాజిటివ్ కేసులు, 337 కరోనా మరణాలు నమోదయ్యాయి....
12 వారాల పాటు అన్ని న్యూస్ చానెళ్లకు వీక్లీ రేటింగ్స్ నిలిపివేత
ఇటీవల దేశంలో పలు ఛానెళ్లు టీఆర్పీ విషయంలో మోసాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫేక్ టీఆర్పీ తో మోసాలకు పాల్పడుతున్నాయని 3 న్యూస్ ఛానెళ్లపై ముంబయి పోలీసులు కేసులు నమోదు...
రైతులు ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు – మంత్రి ఈటల
వరద తీవ్రతతో నష్టపోయిన పంటలను, ఇళ్ళను పరిశీలించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "ఈ సంవత్సరం మంచి...















































