వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల తక్షణ మరమ్మతులకు రూ.297 కోట్లతో పనులు: మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో వరద ముంపు ప్రాంతాల్లో మూడో రోజు కూడా విస్తృతంగా పర్యటించిన అనంతరం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం సాయంత్రం జీహెఛ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెఛ్ఎంసీ, వాటర్ వర్క్స్,...
75 రూపాయల నాణాన్ని విడుదల చేసిన పీఎం మోదీ
ఈ రోజు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో) యొక్క 75 వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 75 రూపాయల స్మారక నాణాన్ని విడుదల...
మెట్రో ప్రయాణికులకు శుభవార్త, ప్రయాణ ఛార్జీల్లో 40 శాతం రాయితీ
కరోనా లాక్ డౌన్ అనంతరం హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 7 నుంచి మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు...
వీలైనంత త్వరగా వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి తలసాని
భవిష్యత్ తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీలైనంత త్వరగా వరదనీటి ముంపుకు గురైన ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలు పార్టీల రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఇయాన్ మోర్గాన్, తప్పుకొన్న దినేశ్ కార్తీక్
ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 ఇప్పటికే సగం మ్యాచులను పూర్తిచేసుకోగా, ఆసక్తికర మలుపులతో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కోల్కతా నైట్...
ఏసీల దిగుమతిపై నిషేధం విధించిన కేంద్రం
దేశంలో వస్తువుల దిగుమతికి సంబంధించి కేంద్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎయిర్ కండీషనర్ల (ఏసీ) దిగుమతిపై నిషేధం విధిస్తునట్టు ప్రకటించారు. "స్ప్లిట్ సిస్టం మరియు ఇతర రకాలకు సంబంధించి రిఫ్రిజిరెంట్లతో కూడిన...
వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు పర్యటిస్తున్న మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అనేక ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వరుసగా మూడో రోజు కూడా రాష్ట్ర పురపాలక...
విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం
విజయవాడ నగరంలోని కనకదుర్గ ఫ్లైఓవర్ అక్టోబర్ 16, శుక్రవారం నాడు ప్రారంభమైంది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవ...
దేశంలో కరోనా: 24 గంటల్లో 63,371 పాజిటివ్ కేసులు, 895 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే 63371 కేసులు, 895 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 16, శుక్రవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 73,70,469 కు, మరణాల...














































