సినిమా హాళ్లు తెరవలేం, ఈ పరిస్థితుల్లో తెరవాలంటే అదనంగా లక్షల ఖర్చు
అన్లాక్ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు తిరిగి ప్రారంభించే అంశంపై బుధవారం...
భారీ వర్షాల వలన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 5 వేల కోట్లు నష్టం, 50 మంది మృతి
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను...
వర్షాల వలన చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఆర్ధిక సహాయం, సీఎం కేసీఆర్ నిర్ణయం
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం,...
తక్షణ సహాయంగా 1350 కోట్లు ఇవ్వండి, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలతో సహా హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల...
కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 77 శాతం 10 రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో గత కొన్నిరోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 67,708 కరోనా...
విజయవాడలో దారుణం, ప్రేమోన్మాది చేతిలో యువతి మృతి
విజయవాడలో నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ యువతి మెడపై తీవ్రగాయాలవడంతో స్థానిక ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన...
వర్షాల అనంతరం వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి, మెడికల్ క్యాంపులు ఏర్పాటు
భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్దితులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో కలసి గురువారం నాడు బిఆర్కెఆర్...
సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ...
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1432 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 14, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,17,670 కి చేరినట్టు...














































