“రేపల్లె” ఇండిపెండెంట్ ఫిల్మ్ పై విశ్లేషణ
గుంతకల్ స్టూడియోస్ నిర్మాణంలో పవన్ రాజ్ దర్శకత్వం వహించిన ఇండిపెండెంట్ ఫిల్మ్ "రేపల్లె". కిరణ్ కుమార్, వందన, విశ్వతేజ మరియు ఇతర నటీనటులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించగా, జీబు సంగీతం సమకూర్చారు....
నల్గొండ, సూర్యపేట వైద్య కళాశాలలపై మంత్రులు ఈటల, జగదీష్ రెడ్డి సమీక్ష
కొత్తగా ఏర్పడిన మెడికల్ కళాశాలలలో మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జూన్ 8, సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బిఆర్కే భవన్ లో సూర్యపేట, నల్గొండ మెడికల్ కళాశాలలపై...
నేటి నుంచి రెస్టారెంట్స్ ఓపెన్, యాజమాన్యాలు పాటించాల్సిన రూల్స్ ఇవే…
దేశంలో కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1, ఫేజ్-2,...
పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదోతరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు...
తెలంగాణలో సినిమా, టీవీ షూటింగ్ లకు అనుమతి, థియేటర్స్ కు నిరాకరణ
కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టివి కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనుమతి ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైలుపై జూన్ 8, సోమవారం నాడు సీఎం...
జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంపై కూడా పడింది....
స్వీయ నిర్బంధంలోకి సీఎం అరవింద్ కేజ్రీవాల్
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అస్వస్థతకు గురైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. నిన్నటి నుంచి ఆయన జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో అధికారిక సమావేశాలు, కార్యక్రమాలను...
ఏపీలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 75 కు చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 125 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి...
తెలంగాణలో నేటి నుంచే రెస్టారెంట్స్ ఓపెన్, పాటించాల్సిన నియమాలు ఇవే…
దేశవ్యాప్తంగా అన్ని కంటైన్మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా(ఫేజ్-1,...
నిరుద్యోగులకు శుభవార్త: గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నారు. జూన్10వ తేదీ నుంచి...












































