పదో తరగతి పరీక్షలపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష, కీలక నిర్ణయం?
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు...
తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు, ఒక్కరోజే 14 మరణాలు
తెలంగాణ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 154 కేసులతో కలిపి జూన్ 7, ఆదివారం సాయంత్రం 5 గంటల...
రాష్ట్రంలో కరోనా నివారణపై సీఎం కేసీఆర్ నేడు కీలక సమీక్ష
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలుపై ఈ రోజు (జూన్ 8, సోమవారం) సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావు సమీక్షా సమావేశం...
జూన్ మూడోవారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జూన్ మూడోవారంలో జరగనున్నట్టు సమాచారం. జూన్ 11 న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలపై...
జూన్ 11 న ఏపీ కేబినెట్ భేటీ, బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జూన్ 11, గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు...
చెన్నైలో ఒక్కరోజే 1146 కరోనా కేసులు నమోదు
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 1458 కరోనా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో జూన్ 9న సినీ పెద్దల భేటీ
జూన్ 9, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినీ పరిశ్రమపెద్దలు భేటీ కానున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 206 నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కొత్తగా నమోదైన 206 కేసులతో కలిపి జూన్ 6, శనివారం సాయంత్రం 5...
తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు, 123 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 206 కేసులతో...












































