‘నిర్భయ’ దోషులకు డెత్ వారెంట్, జనవరి 22న ఉరిశిక్ష
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7, మంగళవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది....
‘ఒత్తిడిని అధిగమించడం ఎలా’ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఒత్తిడిని అధిగమించడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. ఒత్తిడి పరిస్థితులు ఏర్పడే విధానం, అందువల్ల వలన చేసే పొరపాట్లు, అలాగే ఒత్తిడి...
జనవరి 13న సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 13వ తేదీన మరోసారి సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇంతకుముందే మూడు సార్లు కీలక...
ప్రధాని మోదీతో ప్రముఖ పారిశ్రామికవేత్తల కీలక భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో జనవరి 6, సోమవారం నాడు దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తల భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న 2020-21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో దేశ...
విజయవాడలో నారా లోకేష్ అరెస్ట్
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం నాడు చినకాకాని వద్ద జాతీయ...
వరంగల్ లో ఐటీ కంపెనీలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని చేపట్టిన కార్యాచరణలో భాగంగా వరంగల్లో ఐటీ...
పలు అసెంబ్లీ, పార్లమెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జనవరి 6, సోమవారం నాడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో...
రాజధానిపై రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది....
టీడీపీ నేతల గృహ నిర్బంధం: ఉమా, గల్లా జయదేవ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం...
భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 నేడే
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో...













































