ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణ- మంత్రి కేటీఆర్
తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా 11569 కంపెనీలకు అనుమతులు
సుమారు 6లక్షల మందికి ఉద్యోగాల కల్పన
మరింత ఉపాధి...
ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే నిర్మాణాలు -సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు శాశ్వతంగా...
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు! – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు రాష్ట్ర రాజధాని విషయంపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక స్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా...
అసెంబ్లీ నుంచి 9మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు సభ మొదలైన తరువాత ముందుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అనంతరం ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు అంశం, ఉపాధి హామీ పనుల...
రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సమయాల్లో పలు ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేస్తూ డిసెంబర్ 17,...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ప్రివిలేజ్ మోషన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుపై అధికార పక్షం ప్రివిలేజ్మోషన్ ప్రవేశ పెట్టింది. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి...
డిసెంబర్ 20న ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ విందు
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్.బి.స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహించనున్న క్రిస్మస్ విందుకు అవసరమైన ఏర్పాట్లను చేపట్టాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్...
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు ఉరిశిక్ష
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు దేశ ద్రోహం కేసులో డిసెంబర్ 17, మంగళవారం నాడు మరణ శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించింది. పర్వేజ్ ముషారఫ్పై నమోదైన దేశద్రోహం కేసును...
యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 17, మంగళవారం నాడు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. లక్ష్మీ నరసింహ స్వామి వారిని...
డిసెంబర్ 26న తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత
డిసెంబర్ 26, గురువారం నాడు సూర్య గ్రహణం కారణంగా తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. సూర్య గ్రహణం కారణంగా 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు...












































