జనవరి 2 నుంచి 11 వరకు రెండో దశ పల్లె ప్రగతి – ఎర్రబెల్లి దయాకర్ రావు
గ్రామాలలో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం- పల్లె ప్రగతి పురోగతిపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా జనవరిలో పది రోజుల...
ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం
గతంలో విజయవాడ ప్రాంతంలోని ఓ వసతిగృహంలో బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్ ఆయేషా మీరా దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హత్య జరిగిన పలు పరిణామాల అనంతరం...
గాయపడ్డ భువనేశ్వర్ స్థానంలో శార్దూల్కు పిలుపు
భారత్-వెస్టిండీస్ మధ్య డిసెంబర్ 14,18, 22 తేదీలలో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు) మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై టీ20 సిరీస్ కైవసం చేసుకొని వన్డే సిరీస్ కు సిద్దమవుతున్న...
టిఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ భట్టి విక్రమార్క
సీఎం కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిసెంబర్ 13, శుక్రవారం నాడు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,...
సున్నిత మనస్తత్వం కలిగిన వారు పాటించాల్సిన సూచనలు
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయకూడదని హైకోర్టు ఆదేశించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం,...
ఏపీ అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 13, శుక్రవారం నాడు మహిళల భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ...
పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం లభించడంతో చట్టంగా అమలులోకి తీసుకురావడానికి రాష్ట్రపతి వద్దకు పంపిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11, గురువారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ...
మహారాష్ట్రలో మంత్రుల శాఖల ఖరారు
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ థాకరే తో
పాటుగా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 12, గురువారంనాడు...
డిసెంబర్ 13 నుంచి 16 వరకు తెలంగాణలో మీ-సేవ కేంద్రాలు బంద్
తెలంగాణ రాష్ట్రంలో మీ-సేవ కేంద్రాల సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. డిసెంబర్ 13 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు మీ-సేవ కేంద్రాల సేవలు అందుబాటులో ఉండవు. మీ-సేవకు సంబంధించిన డేటాబేస్ అప్...













































