టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు...
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను డిసెంబర్ 2, సోమవారం నాడు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు,...
విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనుగొన్న నాసా
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 లోని విక్రమ్ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సిగ్నల్స్ కోల్పోయి చంద్రుని దక్షిణ ధ్రువంలో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే...
ఐపీఎల్ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం కోసం 971 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 19న కోల్కతాలో జరగబోయే ఈ వేలానికి నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 713...
వైసీపీది రంగుల రాజ్యం – పవన్ కళ్యాణ్
రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో చిత్తూరు, తిరుపతి లోక్సభ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...
డిసెంబర్ 3 నుంచి టీఎస్ఆర్టీసీలో పెరిగిన ధరలు అమలు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెను విరమించిన అనంతరం వారిని ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ విధానాల్లో పలు మార్పులు తీసుకొస్తూ,...
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 2, సోమవారం నాడు గుంటూరు జనరల్ ఆస్పత్రిలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ కింద శస్త్ర...
తహసీల్దార్ విజయారెడ్డి ఘటనలో, గాయాలైన అటెండర్ చంద్రయ్య మృతి
నవంబర్ 4న అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే అదే ప్రాంతానికి చెందిన రైతు సురేష్ చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్...
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులతో డిసెంబర్ 1, ఆదివారం నాడు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు వరాలు ప్రకటించారు. ఆర్టీసీలో...
ముస్తాక్ అలీ ట్రోఫీ: ఉత్కంఠ ఫైనల్లో విజేతగా నిలిచిన కర్ణాటక
కర్ణాటక జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని మరోసారి గెలుచుకుంది. డిసెంబర్ 1, అదివారం నాడు తమిళనాడుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 1 పరుగు తేడాతో కర్ణాటక జట్టు సంచలన విజయం...













































