వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా ఈ...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను డిసెంబర్ 3, మంగళవారం నాడు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు పదో...
ఈడీ కేసులో చిదంబరానికి ఊరట, బెయిల్ మంజూరు
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకు ఊరట లభించింది. మనీలాండరింగ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో...
సిరీస్లో కనీసం ఒక డే అండ్ నైట్ టెస్టు – సౌరవ్ గంగూలీ
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో బంగ్లాదేశ్తో భారత్ జట్టు ఆడిన పింక్ బాల్ టెస్టు విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై కూడా డే/నైట్ టెస్టులు నిర్వహించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...
విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి డిసెంబర్ 3, మంగళవారం నాడు విశాఖ నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విశాఖపట్నం జిల్లా కలెక్టర్...
పెంచిన బస్సు చార్జీలు తక్షణమే తగ్గించాలి – జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ రోజు సీఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ అంశంపై మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె సమస్య తీరిపోయిందనుకుంటే, చార్జీలు పెంచుతూ సీఎం కేసీఆర్ మరో...
జీవితంలో ఎదుగుదలకు పాటించాల్సిన M.A.G.I.C సూత్రాలు – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
ఉల్లి కష్టాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణం – పవన్ కళ్యాణ్
రాయలసీమ జిల్లాల పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 3, మంగళవారం నాడు తిరుపతిలో రాయలచెరువు రోడ్డులోని రైతు బజారును సందర్శించారు. అక్కడ ఉల్లిపాయలు కోసం వేచియున్న ప్రజలతో మాట్లాడి,...
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్
అయోధ్యలోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో, 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగించాలని నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం...
చంద్రబాబు బస్సుపై దాడి ఘటనపై గవర్నర్ కి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఆయన బస్సుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు....













































